Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం ప్రకటన

bhumana karunakar reddy
, శనివారం, 5 ఆగస్టు 2023 (17:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, తిరుపతి ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఈ మార్పు అవసరమనే విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఎన్నిక కావడం ఇది రెండోసారి. 
 
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఒకసారి టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 24 నుండి విశాఖ నుంచి ఏపీ సర్కారు పరిపాలన