Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెన

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:33 IST)
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెనాలిలోని చెంచుపేటకు తరలించారు. 
 
అమెరికాలోని సిన్సినాటి ధర్డ్ ఫిప్త్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్ ఈ నెల 6న బ్యాంకులో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.

సంబంధిత వార్తలు

మైథలాజికల్ కాన్సెప్ట్‌తో యాక్టర్ తిరువీర్ కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్

ఆదిశక్తి సేవా సంస్థను లాంఛ్ చేసిన హీరోయిన్ సంయుక్త

మంచి కథతో కూడిన మార్కెట్ మహాలక్ష్మి పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు

మోనికా చౌహాన్, కమల్ కామరాజు జంటగా ఒసేయ్ అరుంధతి

తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యంలో జర్నీ టు అయోధ్య- వ‌ర్కింగ్ టైటిల్‌

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

బార్లీ నీరు ఎండాకాలంలో ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments