Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:31 IST)
ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి చిత్రం మనమే నుంచి ఫస్ట్ సింగిల్

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' - రేపు ఉదయం 9 గంటలకు "జరగండి.. జరగండి" సాంగ్ లోడింగ్

సెలబ్రేటింగ్ 10 ఇయర్స్ ఆఫ్ లెజెండ్ - 30న రీ-రిలీజ్

గేమ్ ఛేంజర్ నుంచి "జరగండి"

సీక్రెట్‌‍గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ... ఫోటోలు వైరల్!!

సమ్మర్‌లో వచ్చే తాటి ముంజలు ఎందుకు తినాలో తెలుసా?

ఒక్క జామకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే కలిగే 8 నష్టాలు, ఏంటవి?

హోలీకి ఆరోగ్యకరమైన ట్విస్ట్ జోడించండి: బాదంపప్పును మీ పండుగ స్నాక్‌గా చేసుకోండి

క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments