Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంగోలు కుర్రోడు ఉపరాష్ట్రపతిని కలిశాడు.. ఎందుకు..?

ఒంగోలు కుర్రోడు ఉపరాష్ట్రపతిని కలిశాడు.. ఎందుకు..?
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:53 IST)
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఒంగోలు కుర్రోడు సుభాష్ చంద్రబోస్‌ కలుసుకున్నారు. ఎందుకో తెలుసా?. ఈ విషయంపై స్వయంగా ఉపరాష్ట్రపతే తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు (శుక్రవారం) నన్ను కలిశారు. సామాజిక చైతన్యం కోసం మంచి పని చేస్తున్న ఆ యువకుడికి అభినందనలు. దేశ యువత నుంచి ఇలాంటి స్ఫూర్తినే ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ పవన్.. వెన్నుపోటు ఖాయం.. బీ కేర్‌ఫుల్ విత్ నాదెండ్ల మనోహర్ : ఆర్జీవీ ట్వీట్