Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ ఇక కుదరదు.. కోహ్లీ సేనకు బీసీసీఐ వార్న్

విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండ

గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ ఇక కుదరదు.. కోహ్లీ సేనకు బీసీసీఐ వార్న్
, బుధవారం, 25 జులై 2018 (10:12 IST)
విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. కనీసం నెల రోజులపాటు తమ జీవిత భాగస్వామి, స్నేహితురాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.
 
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ వైఫల్యానికి అనుష్క, ధోనీ వైఫల్యానికి సాక్షి కారణమంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ఇక.. ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ గెలిచి దశాబ్దం దాటిపోవడంతోపాటు ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిని రేప్ చేసిన లంక క్రికెటర్ స్నేహితుడు... సస్పెన్షన్