Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డయాబెటిక్ పేషెంట్లకు పనీర్ పువ్వులు ఒక వరం, ఎలాగంటే?

Diabetes

సిహెచ్

, మంగళవారం, 12 మార్చి 2024 (21:31 IST)
ఈరోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. పనీర్ పువ్వు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
 
పనీర్ పువ్వు అనేది ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలను నయం చేసే ఒక మూలిక.
శరీరంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి. మధుమేహం వల్ల బీటా కణాలు దెబ్బతింటాయి.
పనీర్ పువ్వు లేదా దాని నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
6-7 పనీర్ పువ్వులను తీసుకుని వాటిని ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.
వాటిని రాత్రిపూట లేదా 2-3 గంటలు నానబెట్టవచ్చు.
పనీర్ పువ్వులను నీటిలో వేసి ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టి వాటిని గోరువెచ్చగా తాగాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం తప్పనిసరి