Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షాలతో అలసట, ఒత్తిడికి చెక్ పెట్టవచ్చును...

ఎండుద్రాక్షలలో విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ద్రాక్షల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయం లోపలి భాగానికి రక్షణను ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతుంది.

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (12:45 IST)
ఎండుద్రాక్షలలో విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ద్రాక్షల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయం లోపలి భాగానికి రక్షణను ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతుంది. ఈ ద్రాక్షలను తరచుగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఈ ద్రాక్షల్లోని ఐరన్ రక్తసరఫరాను మెరుగుపరచుటకు దోహదపడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వలన అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి రోజంతా తాజాగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. 

సంబంధిత వార్తలు

మద్యం మత్తులో మైనర్‌పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?

బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... టీడీపీ పెండింగ్ అభ్యర్థులపై క్లారిటీ!

బస్సు యాత్ర తొలి రోజే తుస్సుమన్నదా? వైకాపా నేతల్లో చర్చ? పార్టీ నేతలపై సీఎం జగన్ మండిపాటు!?

నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?

బాబాయ్‌ని ఎవరు చంపారో అందరికీ బాగా తెలుసు.. జగన్

రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన ఫ్యామిలీ స్టార్

హద్దులు దాటిన సినీ హీరోల అభిమానం

అనుపమ పరమేశ్వరన్ హర్ట్ అవడంతో టిల్లు స్కేర్ నిడివి తగ్గించారా !

అనుపమ అప్‌సెట్ అయ్యింది.. అందుకే రాలేదు.. టిల్లు స్క్వేర్ హీరో

మహేష్ బాబు బాటలోనే లండన్ లో ప్రభాస్?

తర్వాతి కథనం
Show comments