Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సాధారణ రద్దీ
, మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (09:48 IST)
తిరుమలలో మంగళవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం గంట సమయం పడుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా రద్దీ  తక్కువగా ఉండే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu