Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1,616 సిరంజీలను వాడి.. వీర్య కణాల్ని గర్భంలోకి పంపారు.. పాప పుట్టింది..

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధ

1,616 సిరంజీలను వాడి.. వీర్య కణాల్ని గర్భంలోకి పంపారు.. పాప పుట్టింది..
, బుధవారం, 22 ఆగస్టు 2018 (10:01 IST)
ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. 
 
ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, ఆ మహిళా జంటలో పాట్రీసియా అనే మహిళ నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. ఆపై ప్రసవించింది. 
 
మహిళా జంటకు సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను వైద్యులు పేర్చి మధ్యలో బిడ్డను ఫోటో తీశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా 1,616 సిరంజీలను వాడారు. ఈ సిరంజీల ద్వారా వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇలా తాను తల్లి కావాలనే కోరిక తీరిందని పాట్రీసియా తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి చాటింగ్ వద్దన్న భర్త.. చెంప పగులగొట్టిన భార్య...