Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి

Zambia Cholera

సెల్వి

, గురువారం, 18 జనవరి 2024 (13:38 IST)
Zambia Cholera
జాంబియాలో కలరా వ్యాప్తించింది దీంతో 400 మందికి పైగా మృతి చెందారు. ఈ వ్యాధి పదివేల మందికి పైగా సోకింది. ఫలితగా జాంబియాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇంకా రాజధాని నగరంలోని పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా సదుపాయం కోసం వాడుతున్నారు.  జాంబియన్ ప్రభుత్వం తన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను సమీకరించింది. సామూహిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. జాంబియాలో వ్యాప్తి అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాధితో 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి... సమయమివ్వండి : బిల్కిస్ బానో దోషులు