Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?

ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:34 IST)
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూప్ టాక్ లేదా గ్రూప్ కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఒక కొత్త అప్లికేషన్‌ని అందించనుంది.


ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. 
 
లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో జోడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యాప్‌ని అతి త్వరలో జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ యాంటీనాపై కొండచిలువ.. నోటివద్ద పక్షి.. పైథాన్ పాట్లు చూడతరమా? (Video)