Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యక్తి బెదిరింపు.. కాల్‌ను ట్రేస్ చేసి..?

Modi
, శుక్రవారం, 26 మే 2023 (16:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. గురువారం రాత్రి రాత్రి ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ కాల్‌ను ట్రేస్ చేసి నగరంలోని ప్రసాద్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
హేమంత్ కుమార్ అనే 48 ఏళ్ళ వ్యక్తి మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఇతడిని అదుపులోకి తీసుకున్నామని ఖాకీలు తెలిపారు. అతని వద్ద పోలీసులు విచారిస్తున్నారు. 
 
తనకు ఉపాధి లేదన్న కోపంతో ప్రధానిని హతమారుస్తానంటూ హేమంత్ కుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ తెలియదు.. పేరు మాత్రం?