Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు, కుంకుమ చేతి నుండి కింద జారిపడితే.. అశుభమా?

పసుపు, కుంకుమలు చేయి నుంచి కింద జారిపడితే కంగారు పడతాం. ఇదేదో అశుభసూచకమని భయపడుతుంటాం. అయితే పసుపు, కుంకుమ చేయి జారి కిందపడితే.. అది భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు జారిపడినా.. అది నేలపాలవ

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (13:19 IST)
పసుపు, కుంకుమలు చేయి నుంచి కింద జారిపడితే కంగారు పడతాం. ఇదేదో అశుభసూచకమని భయపడుతుంటాం. అయితే పసుపు, కుంకుమ చేయి జారి కిందపడితే.. అది భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు జారిపడినా.. అది నేలపాలవుతుంది. అదేవిధంగానే పసుపు.. కుంకుమ కూడాను. పసుపు, కుంకుమ చేజారిపడితే.. అశుభసూచకమని ఏ శాస్త్రం చెప్పలేదు.
 
నేలపైన పసుపు, కుంకుమలు పడితే అరిష్టం కాదు. ఎందుకంటే.. విజయవాడ, తిరుమలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు.. పసుపు, కుంకుమలతో మెట్ల పూజ చేస్తుంటారు. అది పుణ్యకార్యంగానే భావిస్తుంటాం. అదే తరహాలోనే పసుపు, కుంకుమ చేజారినా భూదేవికి అర్పించినట్లు భావించాలి.

భూదేవతే అన్నింటికి మూలం. వృక్షాలన్నీ భూదేవి ప్రసాదించేదే. అలాంటి మాతకు అర్పించడంగానే ఈ చర్యను భావించాలి. పసుపు, కుంకుమలు భూదేవికి అర్చించినా శుభాలే కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు!!

భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయి : ఆర్థికవేత్త అమర్త్య సేన్

ఎన్నికల్లో లబ్ది కోసమే... వివేకా హత్య - కోడికత్తి కేసు తరహాలోనే రాయిదాడి : అచ్చెన్నాయుడు

దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు విస్తరణ : ప్రధాని నరేంద్ర మోడీ

రాయి దాడికి తాడేపల్లి ప్యాలెస్ ముందే స్క్రిప్ట్ : టీడీపీ నేత కె.పట్టాభి

11-04-2024 గురువారం దినఫలాలు - ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలంలో స్వామి వస్త్రాలు

10-04-202 బుధవారం దినఫలాలు - అనుక్షణం ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి...

చైత్ర నవరాత్రి 2024- తొమ్మిది రోజులు ఏ తల్లిని పూజించాలి..

అయోధ్యలో తొలి నవరాత్రి ఉత్సవాలు.. రామ్ లల్లా కోసం కొత్త దుస్తులు

తర్వాతి కథనం
Show comments