Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే..?

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే..?
, సోమవారం, 29 ఆగస్టు 2016 (11:52 IST)
హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః 
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః 
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
 
పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా..?