Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...

విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలక

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...
, బుధవారం, 5 అక్టోబరు 2016 (21:17 IST)
విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయాల్లోని 129 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 3,500 రూపాయలు చొప్పు పారితోషికాన్ని శ్రీ కనకదుర్గ దేవస్థానం సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ.సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బతుకమ్మకు 9 నైవేద్యాలు...