Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినా ఆ క్రీడాకారుడికి విషాదమే మిగిలింది?

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధ

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:10 IST)
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి  తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.


ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పంజాబ్‌కు చెందిన తేజిందర్ పాల్‌సింగ్‌కు జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందనే వార్త వచ్చింది. 
 
తన తండ్రి ఇక లేడన్న విషయం ఇంటికి సమీపంలో చేరుతుండగా వచ్చిందని తేజిందర్ తెలిపాడు. తాను బంగారు పతకం సాధిస్తే చూడాలనేది తండ్రి కోరిక అని, ప్రస్తుతం ఆ పతకంతో వచ్చినా ఆయన చూడలేకపోయారని తేజిందర్ విలపించాడు.

తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. పంజాబ్‌లోని స్వగ్రామం మోగాలో ఆయన తుదిశ్వాస విడిచారు.

సంబంధిత వార్తలు

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి

ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?

రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments