Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : భారత్ ఖాతాలో మరో స్వర్ణం...

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:21 IST)
జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా రహీ చరిత్ర సృష్టించింది.
 
బుధవారం జరిగిన ఫైన‌ల్ షాట్‌లో స‌ర్నోబ‌త్ మొత్తం 34 పాయింట్లు స్కోర్ చేసింది. మ‌రో ఇండియ‌న్ మ‌నూ బాక‌ర్ ఇదే ఈవెంట్‌లో ఆరో స్థానంలో నిలిచారు. స‌ర్నోబ‌త్ మొత్తం 593 పాయింట్లు స్కోర్ చేసి గేమ్స్ చ‌రిత్ర‌లో రికార్డు క్రియేట్ చేసింది. థాయిలాండ్‌కు చెందిన న‌పాస్‌వాన్.. ఫైన‌ల్లో భార‌త క్రీడాకారిణికి గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు ఇది 11వ మెడ‌ల్ కావ‌డం విశేషం. 

సంబంధిత వార్తలు

ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పొత్తుదే గెలుపు: పవన్ కల్యాణ్

వైకాపా ప్రభుత్వం అవినీతిమయం... కూకటి వేళ్లతో పెకళించి వేయాలి : ప్రధాని నరేంద్ర మోడీ

ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టారు: చంద్రబాబు

మీ ప్రాణాలు చాలా విలువైనవి.. ప్లీజ్ కిందకు దిగండి.. : ప్రధాని మోడీ

పల్నాడు పసుపుమయం.. దారులన్నీ 'ప్రజాగళం సభ' వైపే... సభా వేదికపై కూర్చొనే నేతలు వీరే...

'ఓం భీమ్ బుష్' అందరినీ అలరించే క్లీన్ ఎంటర్ టైనర్ : హీరో ప్రియదర్శి

మగదిక్కు లేదు కదా.. అండగా ఉంటాననేవాడు... యాంకర్ శ్యామల

మంజుమ్మెల్ బాయ్స్‌ ఆల్ టైమ్ రికార్డు.. చిన్న సినిమానే కానీ..?

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు

సరిపోదా శనివారం షూటింగ్ తాజా షెడ్యూల్ లో నాని ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments