Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:08 IST)
తెలంగాణ ప్రభుత్వం 2017లో టీఆర్‌టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. 
 
సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా టీఆర్టీ 2023 నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ పరీక్షను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు కాన్వాయ్‌ని దారి మళ్లిస్తున్న పోలీసులు