Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరి మెట్లెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె

Deepika Padukone
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:08 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె గురువారం రాత్రి శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్లారు. ఆమె వెంట ఆమె సోదరి అనిషా పదుకునె కూడా వచ్చారు. తను, తన సోదరి ఇద్దరూ కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.
 
శుక్రవారం ఉదయం సుప్రభాతం సేవలో శ్రీ తిరుమలేశుని దర్శించుకున్నారు. తితిదే అధికారులు దీపికా పదుకునెకి తీర్థప్రసాదాలు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు కారం: స్టెప్పులేసి ఘాటెక్కిస్తున్న శ్రీలీల(video)