Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రకాశం జిల్లా కవులకు ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రకాశం జిల్లా కవులకు ఆహ్వానం
, గురువారం, 26 డిశెంబరు 2019 (11:48 IST)
డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో కృష్ణా జిల్లా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాకు సంబంధించిన 67 మంది కవులు, రచయితలకు ఆహ్వాన పత్రికలు పంపిన సమాచారాన్ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తి కొండ సుబ్బారావు, డా.జి.వి.పూర్ణచందులు తెలిపినట్లు "కళామిత్ర మండలి తెలుగు లోగిలి" జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు.
 
జిల్లా నలుమూలల నుంచి ప్రముఖులైన డా.నాగభైరవ ఆదినారాయణ, తేళ్లఅరుణ, డా.వంకాయలపాటి రామకృష్ణ, డా.కప్పగంతుల మధుసూదన్, డా.బీరం సుందరరావు,కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కుర్రా ప్రసాద్ బాబు,మిడసల మల్లికార్జున రావు, సింహాద్రి జ్యోతిర్మయి,వీరవల్లి సుబ్బారావు( రుద్రయ్య)గాడేపల్లి దివాకర్ దత్తు,
 
డా.యు.దేవపాలన,జ్యోతి చంద్రమౌళి, డా.మున్నంగి రాహేలు, తన్నీరు బాలాజీ, కె.రమణారెడ్డి, తోట శ్రీనివాసరావు, వడలి రాధాకృష్ణ, పోతుల పెదవీరనారాయణ, కెయస్వీ ప్రసాద్, పాలపర్తి జ్యోతిష్మతి, ఇనకొల్లు మస్తానయ్య, కనమాల రాఘవులు, గుంటూరు సత్యనారాయణ, అమ్మంగి వేణు గోపాల్, డా.నందనవనం శివకుమార్, వి.ఝూన్సీదుర్గ, ఈదుమూడి ఆంజనేయులు, కప్పగంతు జయరామయ్య పాల్గొననున్నారు.

వీరితో పాటు సిహెచ్. ఉదయజానకీ, యన్. రాధికా రత్న, కత్తి కృపావరం, యం.సూర్య కుమారి, యం.వి రమణ, రఫీ, అలంకారం విజయకుమార్, జిల్లా.మాల్యాద్రి, గుడ్లూరి వెంకటేశ్వర్లు, అద్దంకి లెవీ ప్రసాదు, షేక్ మహబూబ్ బాషా, షేక్ మస్తాన్, యు.వి.రత్నం, హరిముకుందరెడ్డి, యం.కొండయ్య, ఎ.పోలిరెడ్డి, కె.స్వరాజ్యపద్మ, కె.సురేష్ కుమార్, కె.వి.వెంకటేశ్వర్లు,  యు.నాగేశ్వరరావు, పి.కోటయ్య, బి.రామారావు, సిహెచ్.రామాంజనేయులు, పి.నాగమనోహర్ లోహియా, యం.వెంకట్రావు, బి. శేషమ్మ, జి.లక్ష్మీనా రాయణ, జి.ఇందిర, జి.వి.రాములు, జి.వి.రాఘవరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, బిరుదు సురేష్ బాబు, యం.జి.వి.ప్రసాదరావు, షేక్ గౌస్ మొహియుద్దీన్, యస్.సుగుణారావు తదితరులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో పుదీనా ఆకులతో ఆరోగ్యం ఎలా?