Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?

తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా? కూతురు: నిద్రపోతున్నారా నాన్న.. తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా... కూతురు: అక్కడా కూడా ఇదేవరస నాన్నగారు...

వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?
, సోమవారం, 20 ఆగస్టు 2018 (10:24 IST)
తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా?
కూతురు: నిద్రపోతున్నారు నాన్న..
తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా...
కూతురు: అక్కడా కూడా ఇదే వరస నాన్నగారు...
 
వెంకట్రావు: వంద గుడిసెలు తగలబడిపోయాయి కదా.. మంత్రిగారు పరామర్శకి వచ్చారా?
గోపాలం: లేదు, ఐదొందల గుడిసెలు తగలబడిపోతే కాని నేను పరామర్శకి రాను అంటున్నారు...  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్లే : చిరంజీవి వార్నింగ్