Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ తొలి అభ్యర్థి పేరు వెల్లడి.. పవన్ కాదు.. ఇంకెవరు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా పోటీ చేసే అభ్యర్థుల్లో తొలి అభ్యర్థి తాను కాదనీ, పితాని బాలక

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా పోటీ చేసే అభ్యర్థుల్లో తొలి అభ్యర్థి తాను కాదనీ, పితాని బాలకృష్ణ అని ప్రకటించారు. ఏపీలో జనసేన నుంచి మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణకే అని ఆయన తెలిపారు.
 
మంగళవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పితాని బాలకృష్ణ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఆ తర్వాత పవన్ మాట్లాడుతూ, తొలి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ‌కేనని, ఇంకెవ్వరికీ ఇవ్వనని అన్నారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్‌గా చేశారు, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది పోలీస్ కులం అని నవ్వులు చిందించారు. 
 
పితానిని చూడగానే ఆయనకు టికెట్టు ఇవ్వాలనిపించిందని, ఆయన భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అందుకని, పితాని బాలకృష్ణను జనసేన మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రవితేజ మిస్టర్ బచ్చన్ యాక్షన్ ఎపిసోడ్ షురూ

కమల్ సినిమా థగ్ లైఫ్ నుంచి ఇద్దరు హీరోలు తప్పుకున్నారు?

మదర్ సెంటిమెంట్ తో పాటు పిల్లల పెంపకం కలియుగం పట్టణంలో చూపించాం : హీరో విశ్వ కార్తికేయ

టిల్లు స్క్వేర్ తో కల్చర్ గాడి తప్పుతుందా, సిద్దు అలరిస్తాడా?

భార్య పెట్టిన షరతులన్నీ ఒప్పుకునే లవ్ గురు : విజయ్ ఆంటోనీ

వేసవిలో మిమ్మల్ని హైడ్రేటెడ్ వుంచే 8 పండ్లు ఇవే, తినండి

సమ్మర్‌లో వచ్చే తాటి ముంజలు ఎందుకు తినాలో తెలుసా?

ఒక్క జామకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే కలిగే 8 నష్టాలు, ఏంటవి?

హోలీకి ఆరోగ్యకరమైన ట్విస్ట్ జోడించండి: బాదంపప్పును మీ పండుగ స్నాక్‌గా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments