Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పెరుగులో కొద్దిగా చక్కెర, నారింజ తొక్కల పొడి కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. బొ

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:07 IST)
పెరుగులో కొద్దిగా చక్కెర, నారింజ తొక్కల పొడి కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో తేనె, ఓట్స్ పొడి, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తద్వారా మెుటిమలు తొలగిపోతాయి. నిమ్మరసాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. గోరింటాకు పొడిలో కొద్దిగా బ్లాగ్ కాఫీ కలుపుకుని తలకు రాసుకోవాలి.  
 
20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. ఆలిన్ నూనెలో కొద్దిగా ఉప్పు, గంధపు నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

మార్గదర్శి చిట్ ఫండ్‌కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ పెద్ద విజయాన్ని సాధించాలి : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments