Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీరు, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను క

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:20 IST)
కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికా రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు రావు.
 
చల్లని నీటితో కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అలసటగా ఉన్న కళ్ళు కాస్త తాజాగా మారుతాయి. టీలో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

బ్రా ధరించలేదని విమానం నుంచి కిందికి దించేస్తామని బెదిరింపు.. మండిపడిన మహిళ

శూన్యం నుండి సునామీ పుట్టదు కేటీఆర్ గారూ... సముద్రం నుండి పుడుతుంది: నెటిజన్ రీ-ట్వీట్

విజయవంతంగా తేజస్ ఎంకే1ఏ వెర్షన్ గగన విహారం

వైకాపాకు ప్రచారం చేసిన మరో ఆరుగురు వాలంటీర్లపై వేటు

అమ్మల్లారా.. అక్కల్లారా.. వెళ్లొద్దు.. భోజనాలు కూడా ఉన్నాయ్... విజయసాయికి ఘోర అవమానం!!

చిరంజీవి లాంచ్ చేసిన నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఇంటెన్స్ టీజర్‌

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల డియర్ విడుదల చేసున్న అన్నపూర్ణ స్టూడియోస్

200 రకాల మెషర్మెంట్స్ తో సౌత్ ఇండియా తొలి నటుడు అల్లు అర్జున్ దక్కిన అవకాశం

శశివదనే చిత్రం నుంచి గోదారి అటు వైపో..’ సాంగ్ వచ్చేసింది

సరికొత్తగా కలియుగం పట్టణంలో.. రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments