Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరకు రసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. పాలలో గంధపు పొడిని కలుపుకుని

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (12:06 IST)
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. పాలలో గంధపు పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా ముఖం కోమలంగా మారుతుంది.
 
నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా పెరుగు, తేనె కలుపుకుని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
చెరకు రసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం మృదువుగా మారుతుంది. నువ్వుల నూనెలో పసుపు, మెుక్కజొన్న పిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు

చిన్నాన్న అంటే అర్థం తెలుసా అన్నా జగన్... హంతకులకు ఓటు వేయొద్దు : సునీత

గానుగ నూనె వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిది, వైద్యులు ఏమంటున్నారు?

టైటానిక్ సినిమాలో రోజ్‌ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు

మద్యం మత్తులో మైనర్‌పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

ఫైటర్ రాజా టీజర్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది : విశ్వక్ సేన్

అల్లు అర్జున్ 21 సంవత్సరాల జర్నీ, దుబాయ్‌లో తన మైనపు విగ్రహం

ఔను.... ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్: హీరో సిద్ధార్థ్

లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చదు, నటనకు ప్రాధాన్యం ఇస్తా : ఆయుషి పటేల్

తర్వాతి కథనం
Show comments