Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని జయించలేకే ఓడిపోయాం : సౌతాంప్టన్ టెస్ట్ ఫలితంపై కోహ్లీ కామెంట్స్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిర

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:29 IST)
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కేవలం 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక కోహ్లీ సేన ఓడిపోయింది.
 
దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ స్పందిస్తూ, 'ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. లోయర్ ఆర్డర్ బాగా ఆడింది. ఇలాంటి పిచ్ పై 245 రన్స్ సాధించడం గొప్ప విషయం. ఈ టార్గెట్ విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఛేజింగ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. కానీ ఒత్తిడితో త్వరగా అవుటయ్యాం. పూజారా, రహానే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు' అని కోహ్లీ అన్నాడు. 

సంబంధిత వార్తలు

సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

క్వార్టర్ మేటర్... రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ : నారా లోకేశ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్న బీజేపీ?

పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట : జనసేనకే గాజు గ్లాసు గుర్తు!

యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ నటించిన యాక్షన్, కిడ్నాప్ డ్రామాగా పారిజాత పర్వం

భయం, వినోదం కలిగించే భవనమ్ చిత్రం : చిత్ర యూనిట్

మణి సాయితేజను హీరోగా నిలబెట్టే చిత్రం ఆర్.కె. గాంధి రుద్రాక్షపురం : చిత్ర యూనిట్

మార్కెట్ మహాలక్ష్మి థియేటర్ లో చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్

తర్వాతి కథనం
Show comments