Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్ స్టేషన్ పేరును.. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా..

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:18 IST)
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయాలను మంత్రి డి. జయకుమార్ తెలియజేశారు.
   
 
అంతేకాకుండా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురిని విడిపించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు మంత్రి తెలిపారు. మరి ఇక ఏం జరుగుతుందో చూద్దాం.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments