Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోను సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధ

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:19 IST)
అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోనూ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అనంతపురం జిల్లా పరిధిలోని పంపనూరులో స్వామివారిని ఎక్కువగా పూజిస్తుంటారు.
 
ఇక్కడి స్వామివారు పాము రూపంలో కొలువై ఉంటారు కనుక పూర్వం ఈ ప్రాంతాన్ని ఫణిపూరుగా పిలుస్తుంటారు. కాలక్రమంలో ఈ ఊరు పంపనూరుగా మారిందని చెప్తుతున్నారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన రాహు, కేతు, కుజ, సర్పదోషాలు తొలగిపోతాయి. స్వామివారిని అంకితభావంతో పూజించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దరిచేరని పురాణాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి

ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?

రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

శ్రీరామ నవమి.. అయోధ్య రామ్ లల్లాకు సూర్య తిలకం..

17-04-2024 బుధవారం దినఫలాలు - ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా...

తర్వాతి కథనం
Show comments