Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో ''ఆ'' పదార్థాలు తీసుకోరాదు...

కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:52 IST)
కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక పురాణం పారాయణం చేయాలి. ఈ మాసంలో తులసి మాలను ధరించుకుని వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
  
 
శివునికి లక్ష బిల్వార్చన, విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి నక్షత్ర దర్శనం తరువాత భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ణమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 
 
ఉసిరికాయ చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షణలు చేసి సహపంక్తి భోజనాలు చేయడం వలన, ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన, దీపదానాలు చేయడం వలన, దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఉల్లి, నీరుల్లి, చద్ది అన్నం, మాంసం, మద్యం, వంకాయ వంటి పదార్థాలను తీసుకోకూడదు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

తర్వాతి కథనం
Show comments