Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రగ్రహ దోషాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవిని పూజిస్తే?

జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమెుచ్చినా అప్పటికది పెద్దదిగానే, ముఖ్యమైనదిగానే కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారమవుతాయి. కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి. అందువలన డబ్బుకి అధిక

Webdunia
గురువారం, 19 జులై 2018 (12:53 IST)
జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమెుచ్చినా అప్పటికది పెద్దదిగానే, ముఖ్యమైనదిగానే కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారమవుతాయి. కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి. అందువలన డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇవ్వవడం జరుగుతుంది. అలాంటి ధనానికి ఇబ్బందిపడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావలసి ఉంటుంది.
 
ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకితభావంతో కూడిన పూజాభిషేకాలు చేయవలసి వస్తుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో సేవించవలసి ఉంటుంది. అందువలన అమ్మవారు ప్రీతిచెందుతుందనే ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాధించబడుతాయని చెప్పబడుతోంది. అమ్మవారిని అర్చించడం వలన శుక్రగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అర్చించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు, పూజాభిషేకాలు చేయడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

తర్వాతి కథనం
Show comments