Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనం చేసిన వెంటనే ఇవి చేస్తే అనారోగ్యం, ఏంటవి?

Food
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:40 IST)
భోజనం చేసిన వెంటనే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. అలాటి వాటితో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా వుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. అవేమిటో తెలుసుకుందాము. భోజనం చేసిన వెంటనే మంచం మీద కూర్చోవడం, పడుకోవడం మానుకోవాలి.
 
 
కడుపు నిండా భోజనం చేసి ఎక్కువ దూరం నడవకూడదు. అన్నం తిన్న వెంటనే తలస్నానం చేకూడదు. ఆహారం తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు. భోజనం చేసి వెంటనే ఐస్ క్రీం లాంటివి తినకూడదు. ఆహారం తిన్న వెంటనే స్మోక్ చేయకూడదు. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం చేయరాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సక్సెస్ మంత్ర.. మనం గతాన్ని మరిచిపోకూడదు.. వాటిని పునరావృతం..?