Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై.. సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్

sudarsan
, సోమవారం, 29 మే 2023 (22:10 IST)
sudarsan
ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసిన సాయి సుదర్శన్ అక్కడ్నించి రాకెట్ వేగంతో 90ల్లోకి చేరుకున్నాడు. 
 
అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ కు ఈజీగా పరుగులు లభించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంపాక్ట్ రూల్ ధోనీకి వర్తించదు.. కెప్టెన్సీ లేకుంటే ఆడడు- సెహ్వాగ్