Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు.. ఎప్పటి నుంచో తెలుసా?

Tirumala
, బుధవారం, 22 నవంబరు 2023 (20:01 IST)
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో కార్తీక మాస పూజలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం (నవంబర్ 23-2023) గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ జరుగుతుంది. 
 
24న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి శ్రీతులసి దామోదర పూజ, 29న బుధవారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గోపూజ, డిసెంబర్‌ 10న ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి పూజలు జరుగుతాయి. 
 
తిరుమల వసంతమండపంలో ఈ పూజ జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-11-2023 బుధవారం దినఫలాలు - సుబ్రహణ్యస్వామిని ఆరాధించిన సర్వదా శుభం...