Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణునికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:48 IST)
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తోడుగా నిలబడి వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు. పేదరికంతో బాధపడుతున్న కృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధామునికి సిరిసంపదలను అనుగ్రహించాడు.
 
స్నేహం అంటే ఎలా ఉండాలనే విషయాన్ని తన స్నేహితుని ద్వారా భక్తులందరికి తెలియజేశాడు కృష్ణుడు. అంతేకాకుండా గోవర్ధన గిరిని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణగా నిలబడ్డాడు. అలాంటి కృష్ణుని నామాలను స్మరిస్తూ క్షేత్రాలను, ఆలయాలను దర్శించుకోవడం వలన సకల పాపాలు, దోషాలు తొలగిపోయి సకల సౌభ్యాగాలు, సిరసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments