Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (22:43 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
రాత్రి  శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి చిన్నశేషవాహనంపై వూరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నశేషునిపై చిద్విలాసం చేస్తూ శ్రీవారు భక్తులకు సాక్షాత్కరింపజేశారు. భక్తుల గోవిందనామస్మరణలతో నాలుగు మాడ వీధులు మారుమ్రోగింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments