Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవుకు అవిసె ఆకు, పండ్లను ఎందుకు ఇవ్వాలో తెలుసా?

ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:28 IST)
ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాపాలు, శాపాలు తీరుతాయి. పితృదేవతల ఆశీర్వాదం దక్కుతుంది. కుటుంబీకుల మధ్య ఐక్యత చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.
 
ముందుగా తెలియక చేసిన పాపాలను తొలగించుకోవాలంటే కామధేనువును పూజించాలి. చోరీలు, అవినీతికి పాల్పడటంతో ఏర్పడే దోషాలుతొలగిపోవాలన్నా కామధేనువును పూజించాల్సిందే. చాలాకాలం పాటు పితృదేవతలకు తిథి, కర్మకార్యాలు చేయని ఇంటివారు కామధేనువును పూజించడం ద్వారా ఆ పాపం తొలగిపోతుంది. 
 
పితృదేవతలను పూజించని వారు, వారికి తిథికి అన్నం పెట్టని వారు పాపాత్ముల కిందకు వస్తారని.. అలాంటివారు అవిసె ఆకును ఆవును ఇవ్వడం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోశాల పక్కన లేకుంటే గోవు వుండే ప్రాంతంలో కూర్చుని మంత్ర జపం చేయడం, ధర్మకార్యాలు చేయడం ద్వారా పలు రెట్లు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments